జనం కోసం జనసేన మహాయజ్ఞం 666వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 666వ రోజు కార్యక్రమం గురువారం గండేపల్లి మండలం, నీలాద్రిరావుపేట గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 667వ రోజు కార్యక్రమం శుక్రవారం గండేపల్లి మండలం, తాళ్లూరు గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల కార్యదర్శి కుండ్లమహంతి స్వామి, నీలాద్రిరావుపేట నుండి వార్డు మెంబరు ఈగల ఏసుబాబు, వార్డు మెంబర్ మలిరెడ్డి అప్పారావు, వార్డు మెంబర్ అక్కరబోయిన రాజు, దారబల్ల వీర్రాజు, పల్లా ప్రసాద్, దూది శ్రీనివాస్, తిబిరిసెట్టి ప్రతాప్, యడాల శివరామకృష్ణ, కోరిమి సురేష్, గండికోట దుర్గాప్రసాద్, నక్కా నర్సయ్య, యడాల దుర్గా సతీష్, నక్కా నరసింహ, గండికోట వెంకటేశ్వరరావు, యడాల వెంకీ, తంగెళ్ళ శ్రీశైలం, బోధనపు వీర వెంకటరావు, నక్కా వెంకన్న, వాసన విష్ణు, తుపాకుల బాబి, బళ్ళ అప్పారావు, అడపా లక్ష్మణ్, నేదూరి సాయి కుమార్, గంటా ప్రసన్న కుమార్, పేపకాయల శ్రీను, జలతారపు పండు, యడాల శివ వెంకటేష్, జలతారపు కృష్ణ, తాళ్లూరు నుండి ఆరుగొల్లు రామిరెడ్డి, కాట్రావులపల్లి నుండి గంటా దుర్గాప్రసాద్, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణు మల్లేష్, కోడి గంగాధర్, కొల్లుమళ్ళ లోవరాజు, వేణుఒ చక్రారావు, కుండ్లమహాంతి రాంబాబు, పెసల వీర్రాజు, కుండ్లమహంతి సుబ్బారావు, కనపర్తి నాగు, కుండ్లమహంతి సత్తిబాబు, కుండ్లమహంతి సుబ్బారావు, బోనాసు పద్దయ్య, పెద్ది పకీరయ్య, గోనేడ నుండి వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా నీలాద్రిరావుపేట గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన యడాల శివరామకృష్ణ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.