పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం జనసేనపార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ తాళ్ళరేవు మండలం కాపులపాలెం గ్రామంలో అకాల మరణం చెందిన మగాపు తాతారావు చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు ఉప్పు పొంగల గ్రామంలో అకాల మరణం చెందిన ముడికి శ్రీను చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు 2000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు, మరియు జార్జిపేట గ్రామంలో అకాలమరణం పొందిన కోల శ్రీనివాసు చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు జార్జిపేట గ్రామంలో అకాలమరణం చెందిన సలాది రాంబాబు చిత్రపటానికి నివాళుర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐ పోలవరం మండలం గుత్తినదీవి గ్రామంలో అకాల మరణం చెందిన మారిశెట్టి బ్రహ్మాజీ గారికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు టి. కొత్తపల్లి గ్రామంలో అకాల మరణం చెందిన కాళ్ళ గోపాలకృష్ణ చిత్రపటానికి నివాళుర్పించి వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. వారి వెంట జనసేనపార్టీ తాళ్ళరేవు మండల కన్వీనర్ అత్తిలి బాబురావు, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ముత్యాల జయ, వంగా త్రిమూర్తులు, మండల ప్రధాన కార్యదర్శి దూడల స్వామి, కడలి కొండ, ఎం మణికంఠ, పెద్దిరెడ్డి సతీష్, పంపన సూరిబాబు, నీలం లోవరాజు, మువల జయప్రకాష్, గుత్తల బాలకృష్ణ, కనిడి నాని, వై దశరద, రాయుడు గోవిందు, దవులురి శ్రీనివాస్, రాంబాబు, జనసేనపార్టీ ఐ పోవరం మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, ఎం.పి.టి.సి లంకనపల్లి జమ్మి, గుత్తెనదీవి జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ యిండుగుల రామకృష్ణ, సవరపు వెంకటేష్, ఉద్దిశ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.