పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం కొలవారి మెరకలో ప్రమాదవశాత్తు గాయపడిన కోలా గోవింద్ కుమారుడు కోలా రమేష్ ని పరామర్శించారు. మరియు అదే గ్రామంలో ఇటీవల మృతి చెందిన కోలా నాగరత్నం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, ఎంపిటిసి లంకనపల్లి జమ్మి, సాధనాల భాస్కరరావు, గంజా ఏసు, సలాది రాజా, దూడల స్వామి, భీమాల సూరి, వాసంశెట్టి బాబ్జి, లంకనపల్లి వెంకటేశ్వరరావు, కర్రి శేఖర్, నల్ల వెంకట్ ఏయూరి రాంబాబు, కోలా త్రిమూర్తులు, సాధనాల రంగయ్య నాయుడు, పసుపులేటి వీరబాబు, పాల సూర్య ప్రకాష్, వనచర్ల దత్తుడి, కోలా నరేష్, మేడిశెట్టి కృష్ణ, కోలా రాంబాబు, సాధనాల శ్రీను, కోలా పండు, కోలా గోపాలకృష్ణ, కోలా రమేష్, కోలా శంకరం మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.