అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి: సయ్య జిలాని

నరసరావుపేట మండలం, ములకలూరు గ్రామంలో అక్రమ మైనింగ్ పై జనసేన పార్టీ ఇంచార్జ్ సయ్య జిలాని నాయకత్వంలో.. నాయకులు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో కి ఫిర్యాదు చేయడం జరిగింది.