నేమూరి శంకర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదిలాబాద్ జనసేన నేతలు

హైదరాబాద్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నేమూరి శంకర్ గౌడ్ ని ఆదిలాబాద్ జనసేన పార్టీ నేతలు హైదరాబాద్ లో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులు సైదుల శ్రీనివాస్, మహేష్ ఉపాధ్యక్షులు ఉడుగు రవితేజ, జక్కుల కార్తీక్, రాకేష్, అజాద్, వినయ్, లోకేష్, దత్తు, నిర్మల్ జిల్లా నాయకులు నరేందర్, హరీష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.