జనసైనికులను పరామర్శించిన అక్కల రామ మోహన రావు (గాంధీ)

విజయవాడ రూరల్ మండలం, కొత్తూరు తాడేపల్లి గ్రామంలో మండల నాయకులు కొలిమర్ల సుబారావుకు ఇటీవల్ల ప్రమాదం జరిగింది. మరియు భాను ప్రకాష్ తండ్రి భూక్యా వెంకటేశ్వరావు మరణించడం జరిగింది. వీరిరువురిని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ మోహన రావు (గాంధీ) పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పోలిశెట్టి నాగబాబు, గర్నిపూడి శివ, గంపా కాళీ, కాలుగురు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.