నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమంచి మరియు వరికూటి

తెనాలి, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిసి జనసేన పార్టీ బలోపేతం గురించి మరియు భవిష్యత్తు కార్యాచరణను చర్చించి త్వరలోనే జనసేన పార్టీ చేరిక అంశాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాపునాడు అధ్యక్షులు ఆమంచి స్వాములు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు పాల్గొన్నారు.