అనంతపురం జిల్లా కార్యకర్తల సమావేశం

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన అనంతపురం జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్, పీఏసీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత, జిల్లా నాయకులు పెండ్యాల హరి మరియు జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.