పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల దంపతులు

  • వైద్య ఖర్చుల నిమిత్తం రూపాయలు 10,000/- ఆర్ధికసాయం

రాజనగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, మధురపూడి గ్రామాకి చెందిన ఆకుల సత్యవతికి కాలు కాలిపోవడం జరిగింది. వారు రాజమండ్రి ఎక్స్పెక్ట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని తెలుసుకొని రాజనగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారిని కలిసి పరామర్శించి ₹10,000/ ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు నాతిపాము దొరబాబు, బోయిడి వెంకట్, అద్దాల దొరబాబు మరియు మధురపూడి గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

  • వైద్య ఖర్చుల నిమిత్తం రూపాయలు 5,000/- ఆర్ధికసాయం

రాజనగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, సీతారామపురం గ్రామాకి చెందిన దాసరి దుర్గారావు అనారోగ్యానికి గురయ్యారని తెలుసుకుని పరామర్శించిన నా సేవ కోసం నా వంతు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి ₹5000/ ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అడబాల ఆదివిష్ణు, వలబశెట్టి శంకరం, సీతారామపురం గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.