కుంచే వారి జన్మదిన మహోత్సవంలో పాల్గొన్న బత్తుల

కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో పాల్గొని.. చిన్నారి చిరంజీవికి శుభాశీస్సులు అందజేసిన.. నాసేన కోసం నా వంతు కమిటీ కో ఆర్డినేటర్, వీరమహిళ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మీ. ఈ కార్యక్రమంలో చిక్కిరెడ్డి దొరబాబు, పిన్నమరెడ్డి విజయ్, గరగ త్రిమూర్తులు, మద్దిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు, తోట అనిల్ వాసు, సేనాపతి మహేష్, ముత్యాల హరీష్, దేవన దుర్గాప్రసాద్, దొడ్డా బాలకృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.