క్రియాశీలక సభ్యునికి ఇన్సూరెన్స్ చెక్ అందించిన నాదెండ్ల మనోహర్

తెనాలి, జనసేన పార్టీ కార్యాలయం నందు ఇటీవల యాక్సిడెంట్ కు గురైన క్రియాశీలక సభ్యుడు సమ్మెట శివరామ కృష్ణప్రసాద్ కి ఇన్సూరెన్స్ పధకం క్రింద జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ 24000 రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.