కాతేరు గ్రామంలో కందుల దుర్గేష్ పుట్టినరోజు వేడుకలు

రాజమండ్రి: కాతేరు గ్రామంలో జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో ఆదివారం అనాధ పిల్లలకు పుస్తకాలు మరియు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, రూరల్ మండల కార్యదర్శి శ్రీమతి జి. రాజేశ్వరీ, కె. ప్రసాద్, ఎస్. ఎన్ రాజు, మణికంఠ, సాయి, వీరబాబు, జి. తేజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.