శ్రీమతి నిర్మల సీతారామన్ కి వినతిపత్రమిచ్చిన బొమ్మిడి నాయకర్
నరసాపురం, కేంద్ర ఆర్థికశాఖా మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ని మర్యాదపూర్వకంగా కలిసి నరసాపురం నియోజకవర్గంలోని డ్రైనేజీ, మంచినీళ్లు, డంపింగ్ యార్డుతో పాటు పలు సమస్యలను తెలియజేస్తూ శ్రీమతి నిర్మల సీతారామన్ కి నర్సాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు జనసేన పార్టీ పిఏసి సభ్యులు బొమ్మిడి నాయకర్ వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు వీరమహిళలు జన సైనికులు పాల్గొన్నారు.