జయరాజు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వంగా కలిసిన బొంతు

రాజోలు నియోజకవర్గం: రాజోలు మండలం, కడలి గ్రామంలో నామవరపు జయరాజు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వంగా కలిసిన జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షులు వడ్లమూడి చిన్ని, మండల సంయుక్త కార్యదర్శి వాసంశెట్టి పృథ్వి, యళ్లమెల్లి ఆనందరావు, జనసైనికులు తదితరులు.