ఒమిక్రాన్‌పైనా.. అదే పోరు: డబ్ల్యుహెచ్‌ఓ సూచన

కరోనా డెల్టా వేరియంటపై పోరులో అనుసరించిన పద్ధతులే ఒమిక్రాన్‌పై పోరులోనూ ఉపయోగించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. సరిహద్దులను మూసివేసే చర్యలూ ఇప్పుడూ చేపట్టాల్సిన అవసరముందని

Read more

రాష్ట్రీయం రైతు ఉద్యమం నయా చరిత్ర: రాకేశ్‌ తికాయత్‌

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో రైతు ఉద్యమం కొత్త చరిత్ర సృష్టించిందని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) పేర్కొంది. అయితే

Read more

యమునా ఎక్స్‌ప్రెస్ వేకి వాజ్‌పేయి పేరు.. కేంద్రం నిర్ణయం!

ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం పేర్లు మార్చుకుంటూ పోతోంది. తాజాగా ఆ రాష్ట్రంలోని యమునా ఎక్స్‌ప్రెస్ వేకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి

Read more

అన్నదాతలు..క్షమించండి.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తాం..! : ప్రధాని మోడీ

జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రసంగించారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ శీతాకాల  సమావేశాల్లో దీనిపై ప్రకటన చేస్తామని వెల్లడించారు.  ఈ సందర్భంగా

Read more

క్రిప్టో కరెన్సీపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు!

ప్రపంచవ్యాప్తంగా చెలామణి అవుతూ, యువతను ఆకర్షిస్తున్న క్రిప్టోకరెన్సీపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు. చెడ్డవారి చేతుల్లోకి క్రిప్టో కరెన్సీ వెళ్లకుండా ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలు

Read more

కాలుష్యం కోరల్లో దిల్లీ.. విద్యాసంస్థల మూసివేత!

దేశ రాజధాని నగరంలో కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరడంతో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. అలాగే, అత్యవసర సేవల

Read more

బైడెన్​, జిన్​పింగ్ భేటీ- కీలక అంశాలపై చర్చ!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, చైనా అధ్యక్షుడు జీ జిన్​పింగ్ మధ్య సోమవారం కీలక భేటీ జరిగింది. వర్చువల్​గా సమావేశమైన ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై

Read more

‘జన్‌జాతీయ గౌరవ్ దివస్‌’ మహాసమ్మేళనంలో పాల్గొన ప్రధాని

భోపాల్‌లో సోమవారం నిర్వహించిన ‘జన్‌జాతీయ గౌరవ్ దివస్‌’ మహాసమ్మేళనంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈసందర్బంగా ప్రధాని మాట్లడుతూ ..గిరిజనుల సంక్షేమాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని అన్నారు.

Read more

మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో లఖింపూర్‌ ఖేర్‌ కేసు విచారణ

లఖింపూర్‌ ఖేర్‌ ఘటనను హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపేందుకు యుపి ప్రభుత్వం సోమవారం అంగీకరించింది. రైతులు సహా ఉఎనిమిది మంది మరణించిన లఖింపూర్‌ ఖేర్‌

Read more

ఢిల్లీలో లాక్‌డౌన్‌కు సిద్ధం: సుప్రీంకు విన్నవించిన కేజ్రీవాల్‌ సర్కార్

ఢిల్లీలో వాయు కాలుష్యం పేలవమైన కేటగిరిలో ఉన్నందున లాక్‌డౌన్‌ విధించడానికి తాము సిద్ధమేనని అరవింద్‌ క్రేజీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సోమవారం తెలిపింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై

Read more