భారత్​తో సత్సంబంధాలే కోరుకుంటున్నాం: తాలిబన్లు

తాము అన్ని దేశాలతోనూ సఖ్యతనే కోరుకుంటున్నామని తాలిబన్ విదేశాంగశాఖ మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఖీ పేర్కొన్నారు. తొలిసారి ‘బీబీసీ’ ఉర్దూ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు

Read more

వాతావరణ ఒప్పందానికి భారత్‌ సవరణ

భూతాప కట్టడిపై రెండు వారాల చర్చోపచర్చల అనంతరం ప్రపంచ దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. పుడమి ఉష్ణోగ్రతల నియంత్రణకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సజీవంగా ఉంచుకునేందుకు రాజీ ధోరణితో

Read more

క్రిప్టోకరెన్సీలతో మనీ లాండరింగ్‌ ముప్పు

క్రిప్టో కరెన్సీ పెట్టుబడులపై అధిక రాబడులు వస్తాయన్న ప్రకటనలు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది.

Read more

ఢిల్లీలో వారంరోజుల పాటు పాఠశాలలు మూసివేత

వాయు కాలుష్యం నేపథ్యంలో సోమవారం నుండి వారంరోజుల పాటు పాఠశాలలు మూసివేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. వాయు కాలుష్యం చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న

Read more

ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో కాలుష్యం.. కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్నాళ్లుగా వాతావరణ కాలుష్యం ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. ఇటీవల కొన్నిరోజులుగా కాలుష్య స్థాయి ప్రమాదకరస్థాయికి చేరడంతో సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ

Read more

రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఖేల్ రత్న’ అందుకున్న నీరజ్ చోప్రా, మిథాలీ రాజ్

దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్ రత్న’ పేరును ఇటీవల కేంద్రం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’గా మార్చడం తెలిసిందే. పేరు మార్చిన తర్వాత తొలిసారిగా

Read more

మణిపూర్‌లో విరుచుకుపడిన ఉగ్రవాదులు.. కల్నల్‌ కుటుంబంతో సహా నలుగురు జవాన్లు మృతి

మణిపూర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మయన్మార్‌ సరిహద్దుకు సమీపంగా మణిపూర్‌లోని చూరాచంద్‌పూర్‌ జిల్లాలో అస్సోం రైఫిల్స్‌ కాన్వారుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆర్మీ కల్నల్‌, ఆయన భార్య, కుమారుడుతో

Read more

‘ట్రాక్టర్‌ ర్యాలీ’లో అరెస్టయిన రైతులకు పంజాబ్‌ ప్రభుత్వ ఆర్థిక సాయం

 ఢిల్లీ ‘ట్రాక్టర్‌ ర్యాలీ’ లో అరెస్టయిన రైతులకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ

Read more

కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న బిట్‌ కాయిన్ల వ్యవహారం

కర్ణాటకలో ఇటీవల బయటపడిన రూ.9 కోట్ల విలువగల బిట్‌ కాయిన్ల వ్యవహారం అక్కడి రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంతో భాజపా నేతలకు సంబంధం ఉన్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Read more

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న టికెట్‌ ధరలు

ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ.. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన రైళ్లు.. మళ్లీ పెట్టాలు ఎక్కడానికి చాలా సమయం పట్టింది.. క్రమంగా కొన్ని రైలు సర్వీసులు అందుబాటులోకి

Read more