జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో చలివేంద్రం

జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లో చర్లపల్లి డివిజన్ అధ్యక్షులు శివ కార్తీక్ ఆధ్వర్యంలో.. గ్రేటర్ హైదరాబాద్ జనసేన అధ్యక్షులు రాధారం రాజలింగం చలివేంద్రంను ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వీరమహిళా వైస్ చైర్మన్ శ్రీమతి రత్న పిల్ల, శ్రీమతి వెంకటలక్ష్మి, గ్రేటర్ కమిటీ ఉపాధ్యక్షులు వెంకటాచారి, నాగరాజ్, వంశీ, అచ్చిబాబు, వై శివ, రమేష్, మనీ, అజయ్, రమేష్ , సాయిబాబా, నరేష్, నాయుడు, ఇబ్రహీం లు మరియు జనసేన శ్రేణులు పాల్గొన్నారు.