డిజిటల్ కాంపెయిన్ లో చంద్రగిరి జనసేన

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటికరణ ను వ్యతిరేకిస్తూ వైస్సార్సీపీ ఎంపీ లు పార్లమెంటులో పోరాడాలని, ప్రైవేటికరణ వ్యతిరేకంగా తమ గలాన్ని వినిపించాలని కోరుతూ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ హరిప్రసాద్ ఆదేశాలతో చంద్రగిరి నియోజకవర్గం తరపున చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం నాసీర్ ఆధ్వర్యంలో కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దినేష్, నాగూరు బాషా, వాసు , మస్తాన్ గారు, చాంద్ బాషా, నౌమూన్, రహంతుళ్ళ, షాజహాన్, యువ నాయకులు ఇమ్రాన్, అలీషా, ఫరూక్, ఆసిఫ్, జయంత్, సుభాన్, రాషిక్, షాకీర్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు.