టి.వి5 జర్నలిస్ట్ సత్యనారాయణ మూర్తి కుటుంబానికి ధైర్యమిచ్చిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, కరప గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దేవగుప్తపు సత్యనారాయణ మూర్తి (టి.వి5)పై పోలీసులు, సీఐడీ వారు అక్రమంగా కేసులు పెట్టి, వేధించడాన్ని ఖండించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.. ఈ సందర్బంగా నేడు కరప గ్రామానికి వెళ్ళి మూర్తి తల్లితండ్రులను కలిసి అదైర్యపడవద్దని మేము మీకు అండగా ఉంటామని తెలిపారు..