హైకోర్టు ఉత్తర్వుల మేరకు జామీను సమర్పించిన చిలకం మధుసూదన్ రెడ్డి

ధర్మవరం: వైసీపీ నాయకులు పెట్టిన అక్రమ కేసులో హైకోర్టు బెయిల్ ఉత్తరువులు పోలీస్ స్టేషన్ కు సమర్పించి, హైకోర్టు ఉత్తర్వులు మేరకు జామీను సమర్పించిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మరియు తెలుగుదేశం న్యాయ విభాగం రాష్ట్ర కోశాధికారి, హైకోర్టు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ఎంకేకాలువ అంజన్ రెడ్డి, ధర్మవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలుగుదేశం న్యాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.పి సుబ్బారావు. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ డి. నాగ సుధాకర్ రెడ్డి, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు కోటికి రామాంజి, గొట్లురూ జీవి, దాము, తలారి ప్రతాప్, జయరాం, నత్తి శ్రీరామ్ రెడ్డి, చిలకం సుధాకర్ రెడ్డి భాష, రాజేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.