చిరు, పవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగు నీరందించిన జనసైనికులు

కేశవదాసుపాలెంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్న వారికి జనసేన పార్టీ చిరు, పవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటు చేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా 7వరోజు జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది.