జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా దారం అనిత

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షకు మద్దతుగా సంఘీభావ దీక్షలో కూర్చున్న జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మరియు మదనపల్లి జనసేన నాయకులు ప్రసాద్, సురేష్.