జనంకోసం జనసేన 288వ రోజు

  • వన రక్షణలో భాగంగా 1200 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 288వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం మల్లవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం 1200 మొక్కల పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 61245 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల ప్రధాన కార్యదర్శి కొమరపు శివ, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి పప్పల శ్రీనివాస్, మల్లవరం గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు(జి వి నాయుడు), గ్రామ ఉపాధ్యక్షులు గోళ్ళ విజయ్, గ్రామ ఉపాధ్యక్షులు కర్ణం బుజ్జి, గ్రామ ప్రధాన కార్యదర్శి మడగల సన్యాసిరావు, గ్రామ కార్యదర్శి బొద్దపు నాగు, గ్రామ కార్యదర్శి చింతపల్లి మౌళి(కాటమస్వామి), గ్రామ సంయుక్త కార్యదర్శి పడాల వీరబాబు, గుర్రం వీరవిష్ణు, బిజ్జపు సూర్యచంద్ర, సిగిరెడ్డి వీరబాబు, బొందల ఆంజనేయులు, గొరజాని రామకృష్ణ, పప్పల ప్రసాద్, యలంశెట్టి వేణు, కొట్టె శివ, ఇర్లపాటి రామకృష్ణ, దండుపాటి దుర్గాప్రసాద్, గళ్ళ కృష్ణ, తోట దుర్గాప్రసాద్, గుర్రం వెంకటేష్, ఉటకట్ల అప్పారావు, అడ్డూరి సూరిబాబు, గుర్రం వీరబాబు, శివరామపట్నం గ్రామం నుండి ఈత గంగాధర్, ములగాడ ప్రసాద్, గాబు శంకర్, నారపరెడ్డి వీరబాబు, రాకొటి సతీష్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.