జనం కోసం జనసేన 547వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనం కోసం జనసేన 547వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కిర్లంపూడి మండలం, సింహాద్రిపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 90410 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 548వ రోజు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కిర్లంపూడి మండలం, సింహాద్రిపురం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని జగ్గంపేట నియోజకవర్గ, జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కిర్లంపూడి మండల ఉపాధ్యక్షులు కాకిలేటి బాబ్జి, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి కాలపురెడ్డి వీర రాఘవ, సింహాద్రపురం నుండి కందా వెంకటరమణ, కందా బుజ్జి, కందా బాబ్జి, కందా బాబి, సోడిశెట్టి నాగదుర్గబాబు, బొచ్చుల అభి, కాలపురెడ్డి గంగ, కందా తేజ, కందా నాగభూషణం, ముత్యం సుభాష్, కందా సురేంద్ర, పులి నోకేశ్వరుడు, మాదేపల్లి రాజు, చిల్ల నాగేశ్వరరావు, కందా వెంకట సత్యనారాయణ, అడపా సాయి, వులవకాయల రాజా, యాల గంగాధర, ఉలిశెట్టి కార్తిక్, మొగిలి వినయ్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని లకు పాటంశెట్టి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.