మడకశిర నియోజకవర్గం రెవిన్యూ డివిజన్ ప్రకటించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా

మడకశిర నియోజకవర్గం రెవిన్యూ డివిజన్ ప్రకటించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మడకశిర జనసేన పార్టీ మండల అధ్యక్షుడు శివాజీ, యశ్వంత్, పవన్ కళ్యాణ్, సుధాకర్, శ్రీహరి, నాగభూషణ, మహేష్ పాల్గొనడం జరిగింది.