కాకినాడ రూరల్ లో జనసేన క్రియాశీలక సభత్వ కిట్ల పంపిణీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం 3 వ డివిజన్ డి-మార్ట్ ప్రాంతంలో జనసేన పార్టీ క్రియాశీలక సభత్వ కిట్ల పంపిణీ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు వాలంటీర్ నల్లం శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొని సుమారు 144 మంది క్రియాశీలక సభ్యులకు కిట్లను అందించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో శిరంగు శ్రీనివాస్, దాసరి శివ, ఆనందరావు, బండారు మణికంఠ, రెడ్డిపల్లి కిషోర్, గంట సత్యకుమార్, అరుణ్, నాగేంద్ర, మాదాల వెంకట రమణ, సత్తిబాబు, కొండపల్లి రాజు, కోటిపల్లి ప్రదీప్, నక్క సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.