జనంకోసం జనసేన 292వ రోజు

  • జనసేన వనరక్షణలో 800 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 292వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో భాగంగా జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 800 దానిమ్మ మొక్కల పంచడం జరిగింది. ఇప్పటి వరకు నియోజకవర్గం మొత్తంగా 64845 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, దేవిపట్నం మండల అధ్యక్షులు చారపు వెంకట రాయుడు, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి వీరవల్లి పోసిబాబు, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి ఓరుగంటి సాయి, ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామ అధ్యక్షులు తైలం రమేష్, గ్రామ స్టూడెంట్ సెల్ అధ్యక్షులు గురుగుల నిఖిలేంద్ర సాయి, గ్రామ ఎస్సి సెల్ అధ్యక్షులు చెప్పుల బాలు, గ్రామ యువత అధ్యక్షులు చామకూరి కిషోర్, గ్రామ ప్రధాన కార్యదర్శి పొసిపోయిన గంగాధర్, మురారి సత్య, పసల దీరు, కోల శ్రీను, దేవరపల్లి బాలు, కస్సే దేవి శ్రీసాయి, రామాని రమేష్, బదిరెడ్డి సాయిరాం, ఏడిద జీవానంద్, ఏడిద నిత్యానంద్, సోల దుర్గరాజు, చీలి కార్తిక్, అమరపురి నిఖిల్, కరిమిరెడ్డి నాగ ఫణీంద్ర, తిరుమలశెట్టి సత్య జస్వంత్, కొడవటి దుర్గాప్రసాద్ రెడ్డి, సిద్ధ చిన్నరామారావు, అరే నాని, కోవసి బాలు, గోకవరం నుండి గవిని దుర్గాప్రసాద్, కొత్తపల్లి నుండి పువ్వల శ్రీదేవి, వనుం నరేష్, మాదారపు ధర్మేంద్ర, గంగంపాలెం నుండి ఉంగరాల దుర్గాప్రసాద్, కృష్ణునిపాలెం నుండి కరిబండి రాధాకృష్ణ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.