వాడచీపురుపల్లి గ్రామ పంచాయితీ జనసేనపార్టీ అధ్వర్యంలో పాలు పంపిణీ

పెందుర్తి నియోజకవర్గం, పరవాడ మండలం చీపురుపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ రామచంద్రమ్మ అమ్మవారి పండగ మహోత్సవం సందర్భంగా వాడచీపురుపల్లి గ్రామ పంచాయితీ జనసేనపార్టీ అధ్వర్యంలో జ్యూస్ (పాలు, మజ్జిగ, పుచ్చకాయ) పంపిణీ చెయ్యడం జరుగింది. ఈ కార్యక్రమంలో పొలవరపు మరినయ్య, అర్జీల్లి అప్పలరాజు,కె దేముడు(దేవా), పంది రాజు, పోలవరపు రవి, లోకేష్, అప్పలనాయుడు, సమ్మంగి అప్పారావు, ఎం సురేష్, బొంది ముత్యాలు, గణేష్, ముత్యాలు, బొంది దుర్గారావు, పావని, కోదండరావు, స్వామి, సాయి, శ్రీను, రాజు, రామచంద్ర జనసైనికులు, అభిమానులు మరియు నాయకులు పాల్గొన్నారు.