స్కూల్‌ పిల్ల‌లకు పలకలు, ప్యాడ్స్, బాక్సుల పంపిణీ

పశ్చిమ గోదావరి జిల్లా: ఉండి నియోజకవర్గం, ఆకివీడు మండలం, చినకాపవరం 1వ వార్డులో ఉన్న ఎలిమెంట‌రీ స్కూల్‌లో పిల్ల‌లకు పలకలు, ప్యాడ్స్ మరియు బాక్సులు స్వచ్ఛందంగా పిల్లలకు ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో 1వ వార్డు సభ్యుడు అడపా ఏసుబాబు, కోడూరి సుభ్రమణ్యం, చెన్నంశెట్టి ధనసురేష్, కాశిలంక కిరణ్, యర్రంశెట్టి బాబ్జీ, అరవ లక్ష్మణ్, పెద్దిరెడ్డి జాన్‌పీటర్, బండిరెడ్డి శరత్ తదితరులు పాల్గొన్నారు.