కాళ్ళ లోవరాజుని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ బి కొత్తూరు గ్రామం నందు షుగర్ కారణంగా కాలికి గాయమై కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమై కుటుంబ పోషణకై పెన్షన్ మీదే ఆధారపడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి కాళ్ళ లోవరాజు ఇటీవల హాస్పిటల్ లో కాలికి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చినటువంటి లోవరాజు పరిస్థితిని జనసైనికులు కార్యకర్త అయినటువంటి దుడ్డు రాంబాబు వారి యొక్క పరిస్థితిని పిఠాపురం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కి తెలపడం జరిగింది సేవే మార్గంగా జనసేన సిద్ధాంతాలతో ముందుకు వెళ్తున్నటువంటి మన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మానవత దృక్పథంతో చెల్లించి కాళ్ళ లోవరాజుని పరామర్శించి వారి యొక్క అనారోగ్య పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకుని తగిన సూచనలను సలహాలను అందించడం జరిగింది. అనంతరం కుటుంబ అవసరాల నిమిత్తం బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా దుడ్డు రాంబాబు, దుడ్డు గంగాధర్, దొడ్డి బాబ్జి, కూరాకుల సత్తిబాబు,కురడ దొంగబాబు, మొండి వీర రాఘవులు, అనుసూరి కృష్ణ, సీనియర్ బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, బొంతు నాగు, వెంకటేష్, పిల్లా వీరబాబు, కర్నీడి దొరబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.