కొండేపూడి చిన్న కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఎం.డి(జనరల్ మెడిసిన్) దుర్గాడ గ్రామం నందు కొండేపూడి చిన్న సతీమణి శివ పార్వతి అతి చిన్న వయసులో బ్లడ్ క్యాన్సర్ కారణంగా అనారోగ్యంతో బాధపడుతూ అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పదం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటి వీరబాబు, రావుల వీరభద్రరావు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.