శేషగిరిరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన డా. రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: మల్కిపురం మండలం, చింతలమోరి గ్రామానికి చెందిన అవిశెట్టి శేషగిరిరావు కాలం చేశారు. సోమవారం వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను కలిసి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, గ్రామశాఖ అధ్యక్షులు ఓగూరి మనోహర్ తదితరులు.