జనసేనలో చేరిన ఎక్స్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్

తూర్పుగోదావరి, ముమ్మిడివరం రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పంతం నానాజీ మరియు శశిధర్ ఆధ్వర్యంలో ఐ పోలవరం మండలం బాణాపురానికి చెందిన ఎక్స్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాయపు రెడ్డి సురేష్ జనసేన పార్టీలో పితాని బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది.