పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: బుధవారం రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం జి ఏమవరం గ్రామానికి చెందిన మట్టపర్తి సుబ్బయ్య అకాల మరణం చెందినారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు అదే గ్రామానికి చెందిన అనారోగ్యంతో మరణించిన మద్ది శెట్టి సత్యవతి మరణించారు వారి కుటుంబ సభ్యుల పరామర్శించారు. మరియు అనారోగ్యంతో మరణించిన గాలి దేవర లక్ష్మణరావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు అదే గ్రామానికి చెందిన హార్ట్ ఎటాక్ తో మరణించిన సాధనాల మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. హార్ట్ ఎటాక్ తో మరణించిన సత్యం శెట్టి బాబురావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట మండల అధ్యక్షులు మద్దిం శెట్టి పురుషోత్తం రాష్ట్ర కార్యదర్శి జక్కం శెట్టి బాలకృష్ణ లంకినపల్లి జమ్మి, వాసంశెట్టి బాబ్జి, పాటి శీను, రాపిరెడ్డి జానీ, కాశిం తాతాజీ, లంకెనపల్లి బుజ్జి, మర్రిశెట్టి శీను, సాధనాల తాతారావు, ఆశేటి సతీష్ రామకృష్ణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.