చిరుపవన్ సేవాసమితి ఉచిత మంచి నీటి సరఫరా

రాజోలు, జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం అంతర్వేదికర దారికోడపలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి బట్టేలంక గ్రామంనకు చేందిన క్రీ”శే” బండారు చినవెంకటస్వామి (పెద్దకాపు) జ్ఞాపకార్దం వారి కుమారులు బండారు విజయకుమార్ అందించిన(ట్రాక్టర్ డిజల్) ఖర్చులతో జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.