పీర్లు ఉత్సవాలలో పాల్గొన్న అక్కల గాంధీ

కొండపల్లిలో పీర్లు ఉత్సవాలలో బాగంగా పీర్లు పంజాలలో మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిది అక్కల రామ మోహన రావు (గాంధీ) పూజలు నిర్వహించడం జరిగింది. ఆయనతో పాటూ మత గురువు అల్తాఫ్ బాబా, బాషా, ముస్తఫా నాయకులు జిలానీ, బేనర్జీ, శ్రీను, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు తదితరులు పాల్గొన్నారు.