లారీ డీ కోట్టడంతో అపస్మారక స్ధితిలో ఉన్న వారిని ఆదుకున్న జనసేన నాయకులు

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం హైవే రోడ్డులో సాయిబాబా గుడి దగ్గర ఉన్న ఇసుక లారీ డీ కోట్టడంతో ఆటోలో ఉన్న ప్రయానికులు కోంత మందికి దెబ్బలు తగిలాయి. రెడ్డి రమణ పతివాడిపాలేం గ్రామానికి చెందిన ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించాడు. కోత్తకోట లక్ష్మీ, కూమారి, వెంకటాపురం గ్రామం, కరగాన విఘ్నిశ్వరావు, భార్గవ్, కోస్టా గ్రామానికి చెందిన వారు ఆటోలో వెలుతుండగా ఇసుకలారీ వెనుక నుంచి వచ్చి గుద్దడంతో రెడ్డి.రమణ అక్కడికక్కడే మరణించాడు. జనసేన పార్టీ నాయకులు కరిమజ్జి మల్లీశ్వారావు మరియు పోట్నూరు లక్ష్మునాయుడు గాయపడిన వారిని దగ్గరుండి వారికి సహాయ సహకారాలు అందజేసారు.