జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 2023 నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ

మంగళగిరి: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు 2023వ నూతన సంవత్సర డైరీని అవిష్కరించారు. ఈ సందర్భంగా పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మూర్తి నాయుడు ని మీరు రెండు తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ అర్థికవేత్తగాను, స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ గా ఎంతో ప్రాచుర్యం పొందారని, మీరు ఇలాగే దేశం గర్వించదగ్గ అర్థికవేత్తగాను, స్టాక్ మార్కెట్ లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ప్రశంసించారు.