మదనపల్లి జనసేన ఆద్వర్యంలో జగనన్న మోసం డిజిటల్ క్యాంపెయిన్

మదనపల్లి నియోజకవర్గం, అన్నమయ్య జిల్లా, మదనపల్లి రూరల్ మండలం కోళ్ల బైలు పంచాయతీలోని జగనన్న కాలనీలో రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో కాలనీ ఇళ్ళని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ చేనేత విభాగం అడపా సురేంద్ర, మదనపల్లి రూరల్ మండలం అధ్యక్షుడు గ్రానైట్ బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఐటీ వింగ్ జగదీష్, అర్జున, నరసింహ, రమేష్, సంజీవ, కిరణ్ కుమార్ రెడ్డి, అన్వేష్, పవన్, వీర మహిళలు, టైగర్ పద్దు, రెడ్డమ్మ పాల్గొన్నారు.