లోవకొత్తూరులో జనసేన జనబాట

తుని నియోజకవర్గం, తుని మండలం, లోవకొత్తూరు గ్రామంలో తుని మండల అధ్యక్షులు ధారకొండ వెంకట రమణ, లోవకొత్తూరు జనసేన వీరమహిళ దీనా మండల కార్యదర్శి దూలం చిన్న ఆధ్వర్యంలో జనసేన గ్రామబాట ద్వారా జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గం జనసేన నాయకులు జనసైనికులు పాల్గొని ప్రతీ ఇంటికి కరపత్రాలు పంచి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసి మన భవితరాల భవిష్యత్తుని మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలని జనసైనికులు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ పలివెల లోవరాజు, రాష్ట్ర మత్సకార సభ్యులు చొక్కా కాశీ, కోటనందూరు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాసు, అంకారెడ్డి రాజశేషు, తుని నాయకులు తేనే నాగశేషు, తుని టౌన్ నాయకులు ఉప్పలపాటి సీతారాంరాజు, అద్దేపల్లి బాలాజీ, ముక్కురపు శివగారు, తొండంగి మండల ప్రధాన కార్యదర్శి గట్టెం నాగబాబు, తుని మండల కార్యదర్శి నల్లాల దుర్గాప్రసాద్, బొప్పన రాంబాబు, తుని నియోజకవర్గం సీనియర్ నాయకులు బోనం చినబాబు, తుని మండల ఉపాధ్యక్షులు నిమ్మల లోవసూరిబాబు, తుని మండల ప్రధాన కార్యదర్శి లట్టాలా నాగేశ్వరారావు, తుని మండల కార్యదర్శి అభి, రేకవాణిపాలెం గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్, మర్రి వీరబాబు, శివ, నరిశే నాగేశ్వరావు, ధనరాజ్, వీరబాబు, నాని, తోట ప్రసాద్ మరియు తుని నియోజకవర్గం జనసైనికులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యటం జరిగింది.