జనసేనానికి స్వాగతం పలికిన జనసేన నాయకులు

రంపచోడవరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజమండ్రి విమానాశ్రయానికి విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలకడానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రంపచోడవరం నియోజకవర్గం జనసేన నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, కొంతం శ్రీనివాస్, రంపచోడవరం మండలం అధ్యక్షులు జనసేన పార్టీ పాపోలు శ్రీనివాస్, అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, గంగవరం మండలం అధ్యక్షులు జనసేన పార్టీ కుంజం సిద్దు, తదితరులు పాల్గొన్నారు.