కోరుమామిడి గ్రామంలో జనంలోకి జనసేన

నిడదవోలు నియోజకవర్గం నిడదవోలుమండలం కోరుమామిడి గ్రామంలో “జనంలోకి జనసేన” అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.

ఇకనుంచి నిడదవోలు నియోజకవర్గంలో ప్రతి ఆదివారం ఒక గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించి జనంలో చైతన్యం తీసుకొస్తామని.. జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియసౌజన్య, నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లాకార్యదర్శి తులాచిన్నబాబు, నిడదవోలు ఐటివింగ్ కొల్లంశెట్టి కిరణ్ కుమార్, పెండ్యాల ఎంపీటీసీ వాకా ఇంద్రగౌడ్, నిడదవోలు టౌన్ రంగా రమేష్, జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ మెంబర్లు యడ్లపల్లిసత్తిబాబు, మూర్తి, యామన కాశీ, కోరుమామిడి గ్రామ అధ్యక్షులు పుండ్రయ్య, కోరుమామిడి జనసైనికులు, నిడదవోలు మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.