పోలవరం నియోజకవర్గం పొంగుటూరులో జనసేన ఆత్మీయసమావేశం

పోలవరం నియోజకవర్గం పొంగుటూరులో జనసేనపార్టీ ఆత్మీయసమావేశం కొయ్యలగూడెంమండలం .పొంగుటూరు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ సమక్షం వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చోడిపిండి సుబ్రహ్మణ్యం. జనసేన పార్టీ నాయకులు అప్పనప్రసాద్, మండల ప్రెసిడెంట్ తోట రవి, మాదేపల్లి శ్రీనివాస్, ఏపురి సతీష్, దాకారపు మధు, గేలం భాస్కర్, ప్రగడ సురేశ్ మరియు అత్యధికంగా జనసైనికులు పాల్గొన్నారు.