కేన్సర్ బాధితురాలికి నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన జనసేన బృందం

  • బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలి
  • జనసేన నాయకులు సాయిబాబా దురియా, రామకృష్ణ, రాజా భారత్

అరకు నియోజకవర్గ కేంద్రం పరిదిలోగల మాడగగడ పంచాయితీ పరిధిలోన గల బెంజిపుర్ గ్రామ కేన్సర్ బాధితురాలు ఎం లక్ష్మి కి జనసేన పార్టీ నాయకులు శుక్రవారం పరామర్శించారు. అనంతరం. బాధితురాలికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా దురియా. రామకృష్ణ అలంగి. రాజ్ భారత్ మాట్లాడుతూ బాధితురాలి కీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రౌతు తదితరులు పాల్గొన్నారు.