తంటికొండ గ్రామంలో జనం కోసం జనసేన
జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 634వ రోజు కార్యక్రమం ఆదివారం గోకవరం మండలం, తంటికొండ గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 635వ రోజు సోమవారం గోకవరం మండలం, తంటికొండ గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల యువత అధ్యక్షులు మిరియాల గాంధీ(శ్రీనివాస్), జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, గోకవరం మండల ఉపాధ్యక్షులు దారా శ్రీను, తంటికొండ గ్రామ అధ్యక్షులు తోట వీరబాబు, మర్రి నాగసాయి, గండిబోయిన సతీష్ కుమార్, లావేటి సతీష్ చంద్ర, మర్రి సతీష్, బసవబోయిన సతీష్ కుమార్, మేడిపూడి అయ్యప్ప స్వామి, అమర రాజా, బదిరెడ్డి అయ్యప్ప, బదిరెడ్డి నాగరాజు, పాలపర్తి ప్రసాద్, సందాల బాబి, పసల సునీల్ కుమార్, పసల గణేష్ గారికి, వీరపురాజు సతీష్, గోనేడ నుండి వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి సూరికూరి సాయి కుమార్, జగ్గంపేట నుండి లంకపల్లి బన్నులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.