వీరనారికి జనసేన ఘననివాళి

ఝాన్సీ లక్ష్మీబాయి 193 జయంతి సందర్భంగా హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పించిన పార్టీ ఫాఛ్ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, అధినేత రాజకీయ కార్యదర్శి మరియు చిత్తూరు జిల్లా ఇంచార్జ్ శ్రీ పి హరి ప్రసాద్, తెలంగాణ ఇంఛార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం, ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి యశస్విని, తెలంగాణ వీరమహిళా విభాగం చైర్మన్ శ్రీమతి కావ్య, వీరమహిళా కమిటీ వీరమహిళలు పాల్గొన్నారు.