రణస్థలం గ్రామంలో రోడ్ల నిర్మాణం ప్రారంభించాలని జనసేన నాయకుల డిమాండ్

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, రణస్థలం గ్రామంలో రహదారి చెరువుగా తయారైయింది. ప్రయాణికులు మరియు వెల్లి వచ్చే వాహనదారులు.. రాక పోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వైసిపి ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు నిర్మాణం ప్రారంభిస్తారని జనసేన పార్టీ నాయకులు కరిమజ్జి మల్లీశ్వారావు, సువ్వాడ రామారావు, పోట్నూరు లక్ష్మునాయుడు డిమాండ్ చేశారు.