మైనం నాగమణి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం విరవాడ గ్రామం నందు కొద్దిరోజుల ముందుట ఫైర్ యాక్సిడెంట్ కారణంగా ఒంటికి గాయాలయి హాస్పటల్లో చికిత్స అనంతరం ఇంటిదగ్గర బెడ్ రెస్ట్ తీసుకుంటూ చికిత్స పొందుతున్నటువంటి మన నిస్వార్థ జన సైనికుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ కి ఎంతో ఆప్తుడు అయినటువంటి మైనం స్వామి తల్లి అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.