దుర్గా దేవి నవరాత్రుల మహోత్సవాలలో పార్వతీపురం జనసేన నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం, పార్వతీపురం పట్టణం కోత్తవలసలో వెలసిన దుర్గా దేవి నవరాత్రులు సందర్భముగా అమ్మవారికి చీరను సమర్పించిన పార్వతీపురం నియోజకవర్గం జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చందక అనిల్ అన్న, గోర్లి చంటి, రాజన రాంబాబు, సిరిపురపు గౌరి, సురేష్, వంశీ, శివా, దాలినాయుడు మరియు దూర్గా భవాని మాలధారణలో భవానీలు పాల్గొని అధ్యక్షుల వారిని ఆయురారోగ్యాలతో చల్లగా చూసి 2024 రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసేందుకు శక్తి, యుక్తి, ఆరోగ్యం, సృజన కల్పించి కాపాడాలని పార్వతీపురం నియోజకవర్గం ప్రజలు చల్లగా ఉండాలని కోరడం జరిగింది.