పోట్నూరు ముఖేష్ నివాళులర్పించిన జనసేన నాయకులు

పాలకొండ, తెట్టంగి గ్రామ వాస్తవ్యులు, పాలకొండ వ్యవసాయ మార్కెటింగ్ వైస్ చైర్మన్ పోట్నూరు లక్ష్మణరావు కుమారుడు ముఖేష్ (16) మరణ వార్త విని ఆ కుటుంబాన్ని పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు పరామర్శించి వారికుటుంబానికి మనోధైర్యాన్నివ్వడం జరిగింది.